Pashu Seva Kendra
సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని పశువులకు అవసరమైన వైద్య సేవలను వారి ఇంటి వద్దే అందించటానికి వీలుగా BFIL వారి సహకారంతో ఏర్పాటు చేసిన BFIL సంజీవని పశు సేవా కేంద్రాన్ని నేడు ప్రారంభించడం జరిగింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ వంటి పథకాల ద్వారా పశువులకు అవసరమైన వైద్య సదుపాయాలను పెంపొందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్న ప్రధాని శ్రీ నరేంద్రమోది గారి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను గురించి మాట్లాడాను.